Home » Wrestlers Protest
ఐక్యంగా న్యాయం కోసం పోరాడతామని, తమ ఉద్యమాన్ని బలహీనపర్చడానికే అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారని రెజ్లర్లు అంటున్నారు.
ఉత్తర రైల్వేలో తన ఉద్యోగ బాధ్యతల్లో చేరనుంది సాక్షి మాలిక్.
రెజ్లర్ల ఆందోళన రోజురోజుకు ఉదృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన నివాసంలో రెజ్లర్లతో భేటీ అయ్యారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలిసింది.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.
బ్రిజ్భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేశారు
బీజేపీ మహారాష్ట్ర ఎంపీ ప్రితం ముండే (Pritam Munde) కీలక వ్యాఖ్యలు చేశారు.
మోదీ అడ్డుగా నిలబడి కాపాడుతున్నట్లు కాంగ్రెస్ ఈ ఫొటోను రూపొందించింది.
తమకు న్యాయం జరగని పక్షంలో తాము సాధించిన పతకాలను గంగా నదిలో కలిపేస్తామని రెజ్లర్లు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1983 ప్రపంచకప్ విజేతగా నిలిచిన కపిల్ నేతృత్వంలోని జట్టు రెజ్లర్లకు విన్నపం చేసింది.
అయోధ్యలో సోమవారం నిర్వహించాలనుకున్న తన ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు బ్రిజ్ భూషణ్ ఇవాళ ప్రకటించారు.
సింగ్ ఫొటో క్లిక్ చేయాలనే సాకుతో తనను గట్టిగా పట్టుకున్నాడని ఓ మైనర్ రెజ్లర్ తన ఫిర్యాదులో పేర్కొంది. అతను తన భుజాన్ని ఉద్దేశపూర్వకంగా నొక్కి, అనుచితంగా తాకాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. రెస్టారెంట్ హోటల్లో డిన్నర్ చేస్తున్న సమయం�