Home » Wrestlers
రెజ్లర్లకు మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీలోనూ మమత పాల్గొన్నారు.
రెజ్లర్లపై మీడియా ప్రశ్నించినపుడు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పరుగులు తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తే ఇటు మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. మంత్రి పరుగులు పెట్టడం ఎప్పుడూ వినలేదంటూ సెటైర్ వే�
బ్రిజ్ భూషణ్ నుంచి ఎదురైన లైంగిక వేధింపులపై కొన్ని నెలల నుంచి మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే.
తమపై జరిగిన లైంగిక వేధింపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మహిళా రెజ్లర్లు ఏదైనా నేరం చేశారా? అని నిలదీశారు. పోలీసులు, వ్యవస్థ తమను నేరస్థులలా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశంలో గందరగోళం ఏర్పడింది. పార్లమెంట్ భవనం వైపుకు ర్యాలీకి ప్రయత్నించారు రెజ్లర్లు. ఆ సందర్భంలోనే పోలీసులకు రెజ్లర�
గతంలో మెడల్స్ సాధించినప్పుడు రెజ్లర్లతో మోదీ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను షేర్ చేసిన ఆప్ ‘‘సిగ్గు తెచ్చుకోండి మోదీ. దేశం కోసం ప్రాణాలర్పించి పతకాలు సాధించిన క్రీడాకారులతో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?’’ అని ట్వీట్ చేశారు.
లైంగిక వేధింపులకు గురైనవారిలో మైనర్ బాలిక ఉన్నప్పటికీ పోలీసులు ఇప్పటికీ బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయకపోవడం ఏంటని ఆమె నిలదీశారు.
సాక్షి మాలిక్ సహా మరికొంత మంది రెజ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రెజ్లర్లను అరెస్ట్ చేసిన తీరు, వారితో పోలీసులు వ్యవహరించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్లను ప్రభుత్వం అవమానిస్తోందని, ఇబ్బందులకు గురి చేస్తోందంట�
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నెల రోజులుగా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు.
రాజకీయాల నుంచి ఎందుకు వైదొలగలేదో బ్రిజ్ భూషణ్ తెలిపారు.