Home » Wrestlers
Gurugram Academy : గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై దాదాపు 20 మంది విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు రెజ్లర్లకు తీవ్రగాయాలయ్యాయి.
సాక్షి మాలిక్కు మద్దతు తెలుపుతూ తాజాగా మరో రెజర్లు వీరేంద్ర సింగ్ కూడా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారే ఆసియన్ గేమ్స్ కు వెళ్లాలని అన్నాడు.
భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ లను ఆసియన్స్ గేమ్స్ కు పంపాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వారు ప్రాక్టీసులో పాల్గొనకపోయినప్పటికీ నేరుగా..
దీనిపై బ్రిజ్ భూషణ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచారు. 1-బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయడం.. 2-భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించడం, 3-సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులకు చోటు కల్పించకూడదు, 4-రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆర�
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిని మహిళా అభ్యర్థి చేపట్టాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ కుటుంబ సభ్యులెవరూ డబ్ల్యూఎఫ్ఐలో ఉండకూడదని, అతన్ని అరెస్టు చేయాలనే డిమాండ్లను అమిత్ షా వద్ద రెజ్లర్లు ప్రస్తావించారు.
ఐక్యంగా న్యాయం కోసం పోరాడతామని, తమ ఉద్యమాన్ని బలహీనపర్చడానికే అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారని రెజ్లర్లు అంటున్నారు.
తమకు న్యాయం జరగని పక్షంలో తాము సాధించిన పతకాలను గంగా నదిలో కలిపేస్తామని రెజ్లర్లు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1983 ప్రపంచకప్ విజేతగా నిలిచిన కపిల్ నేతృత్వంలోని జట్టు రెజ్లర్లకు విన్నపం చేసింది.