Home » Wrestling Federation Of India
బ్రిజ్ భూషణ్ సన్నిహితుడే మళ్లీ డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్గా ఎన్నిక కావడంతో రెజ్లర్ సాక్షి మాలిక్ తట్టుకోలేకపోయింది. మీడియాతో మాట్లాడి ఏడుస్తూ..
భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ లను ఆసియన్స్ గేమ్స్ కు పంపాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కోర్టు లోపల బ్రిజ్ భూషణ్ ఛార్జిషీట్ను పదజాలంగా నివేదించడాన్ని మినహాయించారు. మీడియా సిబ్బంది తమ రిపోర్టింగ్కు బాధ్యత వహించాలని, న్యాయమూర్తులను తప్పుగా చూపించవద్దని కోర్టు కోరింది
పదవి నుంచి నన్ను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, నా పదవీ కాలం దాదాపు ముగిసింది. ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల తరువాత నా పదవీకాలం ముగుస్తుందని బ్రిజ్ భూషణ
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెండోదఫా చర్చలు జరిపారు. సుమారు 7గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. చర్చలు సఫలం కావడంతో విచారణ పూర్తయ్యే వరకు రెజ్లర్లు తమ నిరసనకు తాత్కాలిక వి�
బ్రిజ్ భూషణ్, కోచ్ల లైంగిక వేధింపులకు నిరసగా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్టార్ రెజ్లర్లు భజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, సంగీతా ఫోగట్, సుమిత్ మాలిక్, సాక్షి మాలిక్, సరిత్ మోర్తోపాటు 3
క్రీడలలో అత్యంత ఉన్నతంగా భావించే రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియాలను రికమెండ్ చేస్తున్నారు. సోమవారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల పాటు సాధించిన విజయాల ఆధార�