Home » WRITTEN
పరీక్షా కేంద్రానికి ముందేగా నిర్ధేశించిన సమయానికి అభ్యర్ధులు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల లోపు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పరమశివుడు కొలువైన కేదార్నాథ్ ఆలయ పూజారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో లేఖ రాశారు.
భారత జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. గాంధీ మహాత్ముడి విగ్రహానికి గుర్తు తెలియని అగంతకులు నల్లరంగు పూసారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇది ఎవరు చేసిఉంటారు? ఉగ్రవాదులా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజామాబాద్ జిల్�
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లా ఎన్నికల అధికారికి BSNLలేఖ రాసింది.ఫిలిబిత్ లోని వరుణ్ గాంధీ ఆఫీస్ లోని ఫోన్ కు సంబంధించిన 38వేల616రూపాయల బిల్లును ఆయన చెల్లించలేదని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.అనేకసార్లు కోరినప్పటికీ వరు