Home » WTC final
భారీ అంచనాలు, ఆశల మధ్య క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసిన వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(WTC Final)కు ఆది నుంచి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఎడతెరిపి లేకుండా వర్షం కురిపించి తొలిరోజు ఆటను ఊడ్చేసిన వరుణుడు.. నాలుగో రోజు ఆటకు కూడా ఆటంకం కలిగ�
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ కంటే మెరుగ్గా రాణిస్తోంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్లో భారత్ను 217 రన్స్కు ఆలౌట్ చేయగా.. తర్వాత బ్యాటింగ్లోనూ అదరగొట్టింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ఇండియన్ ఆర్మీ ఓ పాటను డెడికేట్ చేసింది. వరల్డ్ ఛాంపియన్ టెస్ట్ భాగంగా జరుగుతోన్న మూడో రోజు ఆటలో సౌతాంప్టన్ వేదికగా ఆదివారం పాట వినిపించింది.
IND vs NZ WTC Final: ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చివరి మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య సౌతాంప్టన్లో జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జామిసన్ 5 వికెట్లు పడగొట్టి భారత ఆటగాళ్లన�
ఆకాశం మేఘావృతమై బ్యాడ్ లైట్ కారణంగా మరోసారి ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు ఆటంకం కలిగింది. మరోసారి మ్యాచ్ నిలిచిపోయింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంగిట పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతోన్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో కెప్టెన్ గా ధోనీ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. సౌతాంప్టన్ వేదికగా శనివారం పడిన టాస్ �
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. సౌతాంప్టన్లో జరగాల్సిన ఈ మ్యాచ్ మొదటిరోజు వర్షం కారణంగా టాస్ కూడా పడకుండా ముగిసింది.
ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ వేదికగా మొదలుకావాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా భారీ అంచనాలతో సిద్ధమైన ఇరు జట్లతో పాటు యావత్ ప్రపంచానికే నిరుత్సాహం మిగిల్చింది. కనీసం టాస్ కుడా పడకుండానే భారత్, న్యూజిలా�
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సౌథాంప్టన్ వేదికగా జరగనున్న మ్యాచ్లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా.. అజింక్యా రహానె వైస్ కె�
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత తుది జట్టు ఎంపిక చేశారు. కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, గిల్, పుజారా, రహానె, పంత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షమీలు జట్టులో స్థానం సంపాదించారు. జట్టులో ముగ్గురు ఫాస్ట