Home » wuhan
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వూహన్ నగరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ
చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వ్యూహావ్ నగరంలో తెలుగు రాష్ట్రాల యువ ఇంజనీర్లు చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. వివరాల
Coronavirus.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుడుతోంది. చైనాలోని వుహన్ సిటీలో పుట్టన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని
ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణకు కారణమైన చైనాలోని వుహాన్ సిటీ నుంచి వందలాది మంది విదేశీయులను స్వదేశాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే వైరస్ ఉద్భవించిన వుహాన్ సిటీ సహా హుబెయ్ ప్రావిన్స్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటివరకూ వందలాది మంది ప్ర�
ప్రపంచాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఏ క్షణంలో వైరస్ తీవ్రత పెరుగుతుందోనన్న భయంతో ప్రపంచ దేశాల ప్రజలంతా ప్రాణాల్నీ గుప్పిట్లో పట్టుకుని జీవిస్తున్నాయి. ఎప్పుడు ఏవైపు నుంచి కరోనా కాటేస్తుందోనని హడలి చస్తున్నారు. కరోనా వైర�
డ్రాగన్ దేశమైన చైనాలో డెడ్లీ #coronavirus.. ఎలా పుట్టింది? అసలు దీని మూలం ఎక్కడ? నిజంగా ఇది అంటువ్యాధేనా? ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా? జంతువుల్లోని ఈ వైరస్ మనుషుల్లోకి ఎలా సంక్రమించింది? పాముల నుంచే ఈ వైరస్ సోకింది అనడానికి బలమైనా ఆధారాలు ఉన్నా�
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది ప్రాణాంతక #coronavirus.. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ రోజురోజుకీ ప్రపంచ దేశాలను చుట్టుముడుతోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తోంది. ఇప్పటివరకూ 82 మంది ప్రాణాలు కోల్పోగా.. 2700కు పైగా కరోనా వైరస్ కేసులు
హైదరాబాద్ నగర వాసులకు ఫీవర్ ఆసుపత్రి డాక్టర్లు గుడ్ న్యూస్ వినిపించారు. చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు ప్రయాణికులకు చైనా జబ్బు కరోనా వైరస్ లేదని డాక్టర్లు
ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా పాకుతోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి మొదలైన ఈ వైరస్.. తొలుత గబ్బిలాల నుంచి పాముల్లోకి సంక్రమించి వాటిని తిన్న మనుషుల్లోకి వ్యాపించినట్టు ప్రస్తుత అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ కరోనా వైరస్ మూలం ఎక�
కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 41కి చేరింది. హాంకాంగ్ లో అధికారులు అత్యున్నత స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్