wuhan

    వామ్మో కరోనా.. : ఇండియాకు పాకిందా..? కొత్త వైరస్! 

    January 25, 2020 / 01:03 PM IST

    పాముల నుంచి కొత్త వైరస్ మనుషులకు సోకిందో కొత్త వైరస్.. అదే.. కరోనా వైరస్.. గాలిద్వారా వ్యాపించే శ్వాసకోస సమస్యలతో మెల్లగా ఫ్లూ లక్షణాలతో మొదలై.. ప్రాణాలు తీస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో ఈ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ వందల సం

    ‘కరోనా’ కాటేస్తుంది జాగ్రత్త :  విదేశాలకు వెళ్తున్నారా? వాయిదా వేసుకోండి! 

    January 25, 2020 / 12:09 PM IST

    చైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారా? ఫ్లయిట్ కూడా బుకింగ్ చేసుకున్నారా? వెంటనే రద్దు చేసుకోండి. లేదంటే డేంజరస్ కరోనా వైరస్ కాటేస్తుంది జాగ్రత్త.. పాముల నుంచి మనుషులకు సంక్రమించిన ఈ ప్రాణాంతక వైరస్.. గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ వంద

    పాముల నుంచే కరోనా వైరస్…వూహాన్ సిటీకి తాళం

    January 24, 2020 / 02:44 AM IST

    చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే థాయ్ లాండ్,జపాన్,దక్షిణ కొరియాలను తాకిన ఈ బ్యాక

    చైనాని వణికిస్తున్న వైరస్ బారినపడ్డ భారతీయురాలు

    January 19, 2020 / 01:35 PM IST

    ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్‌ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు 45ఏళ్ల భారతీయ స్కూల్ టీచర్ ప్రీతీ మహేశ�

    ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్…చైనాలో పెరుగుతున్న మృతుల సంఖ్య

    January 17, 2020 / 03:24 AM IST

    కరోనా అనే కొత్త వైరస్ ఇప్పుడు చైనాని వణికిస్తోంది. ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్‌ కారణంగా ఇంతవరకు ఆ నగరంలో 41 మంది నిమోనియా బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు

10TV Telugu News