Home » wuhan
కొత్త కరోనా వైరస్ సోకిన ఐదుగురు చిన్నారులకు వ్యాధి తగ్గిపోయినట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. సెంట్రల్ చైనాలోని హుబెయ్ ప్రావిన్స్ రాజధాని వుహాన్ సిటీలో ఓ ఆస్పత్రి నుంచి వైరస్ ప్రభావం తగ్గిన చిన్నారులు డిశ్చార్చి కూడా అయ్యారట. వుహాన్ పిల్లల
చైనా నుంచి బయటి ప్రపంచానికి ఓ సంచలన వార్త తెలిసింది. చైనాలో గురువారం నాటికి చనిపోయింది 560మంది అని,వైరస్ సోకినవాళ్లు 28వేల 18మంది అని అధికారులు తెలుపగా ఇదంతా అవాస్తవమంటూ ఓ చైనా కంపెనీ సంచలన కథనం వెలుగులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి-1,2020 నుంచి చైనా
వ్యాక్సిన్ లేని ప్రాణాంతక కరోనా వైరస్ను మొదటిసారిగా గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్(34)ఇప్పుడు అదే వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. వృత్తి రీత్యా కంటి వైద్య నిపుణుడైన లీ వెన్లియాంగ్ కరోనా అనే వైరస్ పురుడు పోసుకుందనే విషయాన్ని మొదటగా గుర్�
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. ఇప్పటికే పలువురు కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రాణాంతక కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ఉద్భవించిన ఈ వైరస్.. ప్రపంచ దేశాలకు పాకింది. భారత్ సహా దాదాపు 30 దేశాల్లోకి కరోనా వ్యాపించింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అనే�
కొన్నేళ్ల క్రితం వరకు వూహాన్ గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు కరొన వైరస్ కు పుట్టిన ప్రాంతంగా చెడ్డపేరు మూటగట్టుకున్న వూహాన్ నిజానికి వైద్య విద్యకు కేంద్రం. విదేశాల నుంచి ముఖ్యంగా ఇండియా నుంచి మెడిసిన్ కోసం ఇక్కడకు వస్తుంటారు. నిజానికి తక్�
వూహాన్ నగరాన్ని దిగ్భందించింది. వైరస్ చేరిందన్న నగరాల సరిహద్ధులను మూసేసింది. చైనావైరస్ గా ప్రపంచం పేరుపెట్టిన కరొనావైరస్ ను ఎలాగైన కట్టిడిచేయాలన్నది పంతం. సూపర్ పవర్ గా ఎదుగుతున్న తమకు ఈ వైరస్ ఎంత నష్టం చేస్తుందో, అమెరికా ఎలా పరువుతీస్తోం�
ప్రాణాంతక కరోనా వైరస్(coronavirus).. చైనానే కాదు ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది. మరణాలు రోజురోజుకు పెరుగుతూన�
కేరళలో మూడు కేసుల్లో కరోనావైరస్ పాజిటీవ్ గా వచ్చింది. చైనాలో 360 మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న కరోనాను నియంత్రించేందుకు భారతదేశం యుద్దప్రాతిపదికనే పనిచేస్తోంది. కొత్తగా పాజిటీవ్ రిజల్ట్ వచ్చిన మూడో పేషెంట్ ను కంజన్ గాడ్ జిల్లా హాస్పి�
ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తిస్తోంది ఈ మహమ్మారి. వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. వేలాది మంది వైరస్ బారిన పడ్డారు. గాలిద్వారా వ్యాపించే ఈ వైరస్.. చాప కింద నీరుల