Home » wuhan
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా) వైరస్.. భారత్ లోనూ అలజడి రేపుతోంది. మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. చైనా నుంచి
కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్ సిటీలో చిక్కుకున్ భారతీయ దంపతులు అక్కడ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చైనాలో ఇప్పటికే 1700 మందిని బలి తీసుకొని 26 దేశాలకు విస్తరించిన కరోనాతో భారతీయ దంపతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. త
చైనా దేశాన్ని కోవిడ్ – 19 కబళించి వేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది మృతి చెందుతున్నారు. వేలాది సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్పై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. వైరస్ బారిన పడుకుండా ఉండేందుకు తగిన జాగ్ర
కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారి చైనాలో ఇంకా తన ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు కేసుల సంఖ్య కూడా
హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు
ఫ్రాన్స్లో కరోనా వైరస్ సోకి చైనా పర్యాటకుడు ఒకరు మృతిచెందారు. ఇది ఆసియా బయట కరోనా వైరస్ సోకి మృతిచెందిన తొలి వ్యక్తిగా ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు చైనాలో ఇప్పటివరకూ వైరస్ బారినపడి 1,500 మందికి పైగ�
కొవిడ్-19(covid19.. అదేనండి.. కరోనా వైరస్(corona virus).. ప్రపంచవ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తోంది. మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను
ప్రస్తుతం కోవిడ్-19(కరోనా) వైరస్ భయంతో ప్రపంచమంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతోంది. ఆ వైరస్ ప్రభావం అత్యధికంగా చైనాలోనే ఉన్నా ఇరుగు పొరుగు దేశాల్లోని వారికి
కోవిడ్-19.. అదేనండి కరోనా వైరస్.. చైనాలో ఇంకా తన ప్రతాపం చూపుతోంది. కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది. మృతులు, బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవిడ్ వైరస్ రాకెట్
సోషల్ మీడియాలో ఫ్రాంక్ వీడియోల హడావుడి మామూలుగా లేదు. ఫ్రాంక్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఫ్రాంక్ వీడియోలు చాలా