Home » x post
Alia Bhatt : బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదురుకుంటుంది. మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటికే చాల మంది సినీ సెలెబ్రిటీస్ ను టార్గెట్ చేస్తూ ఆకతాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తే�
మిగ్ జామ్ తుపాన్ ప్రభావంపై భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. మిగ్ జామ్ తుపాన్ వల్ల తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర ప్రజలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని రవిచంద్రన్ పేర్కొన్నారు. మి�
ఒకే రోజు మూడు దేశాల్లో భూకంపం సంభవించింది. భారీ భూకంపం మూడు దేశాలను వణికించింది. పాకిస్థాన్, పాపువా న్యూ గినియా, టిబెట్ దేశాల్లో భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.38గంటలకు పాకిస్తాన్ దేశంలో భూకంపం సంభవించింది.....
మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కొద్దిసేపు పరామర్శించేందుకు శనివారం కోర్టు మనీష్ సిసోడియాకు అనుమతి మంజూరు చేసింది....
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యూఎస్ గాయకురాలు మేరీ మిల్బెన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ భారతీయ పౌరుల పురోగతికి, మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఆఫ్రికన్-అమెరికన్ నటి,గాయని మేరీ మిల్బెన్ ప్రశంసించారు.....
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత వాట్సాప్ ఛానల్ని ప్రారంభించారు. ఢిల్లీ సీఎంఓ వాట్సాప్ ఛానల్ ఈ వారం ప్రారంభంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ వాట్సాప్ ఛానల్ ఇప్పటివరకు 51వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది....