Home » XIAOMI
Xiaomi Desktop PC : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) గత రెండేళ్లలో ల్యాప్టాప్లను లాంచ్ చేసిన తర్వాత రెండు డెస్క్టాప్ PCలపై పని చేస్తోంది. చైనీస్ సోషల్ మీడియా Weibo లీక్ల ప్రకారం.. డెస్క్టాప్ PCలలో ఒక డిజైన్ Apple Mac మినీ ద్వారా వస్తోంది.
Xiaomi New Laptops : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు షావోమీ (Xiaomi) నుంచి త్వరలో భారత మార్కెట్లోకి రెండు కొత్త ల్యాప్టాప్లను లాంచ్ చేయనుంది. టిప్స్టర్ ఇషాన్ అగర్వాల్ ప్రకారం.. కంపెనీ Xiaomi నోట్బుక్ ప్రో మాక్స్, నోట్బుక్ అల్ట్రా మాక్స్లను లాంచ్ చేయాల�
Xiaomi 12i HyperCharge : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం Redmi Note 12 సిరీస్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఇప్పుడు, MIUI కోడ్లో Redmi Note 12 Pro+ కూడా భారత మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు కంపెనీ భావిస్తోంది. మిడ్-రేంజ్ డివైజ్ ఇప్పటికే BIS సర్టిఫికేషన్ను పొందింది.
Amazon Smartphone Upgrade : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత స్మార్ట్ఫోన్ అప్గ్రేడ్ డేస్ (Amazon Smartphone Upgrade Days Sale) అని పిలిచే మరో సేల్ ఈవెంట్తో తిరిగి వచ్చింది.
5G Ready Phones : భారత మార్కెట్లో 5G స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలో 5G సర్వీసులు దాదాపు చాలా నగరాల్లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 5G రెడీ సాఫ్ట్వేర్తో వచ్చిన స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.
షియోమి ఆస్తులను స్తంభింపజేయడానికి ఏప్రిల్ 29న ఈడీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) అథారిటీ సైతం సెప్టెంబర్ 29 మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ శుక్రవారం కర్ణాటక హైకోర్టును
జియోమీ గ్రూప్తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయి. మాతృ సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని ఆ సంస్థ బదిలీ చేసింది. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలనూ పొందకుండానే రాయల్టీ పేరుతో ఈ నగదును పంపించింది. ఇది ఫెమా చ�
Redmi Pad Android Tablet : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ కింద బడ్జెట్ టాబ్లెట్ను లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ Redmi Pad ఆండ్రాయిడ్ ట్యాబ్ పేరుతో రానుంది. ప్రపంచవ్యాప్తంగా.. కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ వచ్చే నెలలో లాంచ్ కానున్నట్టు వెల్లడించింద�
India To Ban Smartphones : చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు (China Smartphone Companies) చివరకు ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే, భారత్లో ప్రస్తుతం రూ. 12వేల లోపు ఫోన్ల అమ్మకాలను నిషేధించే ప్రణాళిక లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
Android 13OS : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ 13 అప్డేట్ను మేలో ప్రకటించింది. కొత్త ఆండ్రాయిడ్ 13 అప్డేట్ పిక్సెల్ ఫోన్లకు మాత్రమే ప్రకటించింది. అయితే త్వరలో ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా అందుబాటులో ఉంటుంది.