Home » XIAOMI
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్. మీరు వాడే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏదైనా గుర్తు తెలియని ఫోన్ కాల్స్ వస్తున్నాయా? ఆండ్రాయిడ్ యూజర్లు ఇలా బ్లాక్ చేసేయండి.
2022 నూతన సంవత్సరం ఆరంభం నుంచే వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు.
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమో తప్పుడు యాడ్ రూపొందించిన కారణంగా రూ.2లక్షల 26వేల ఫైన్ కట్టాల్సి వచ్చింది. కంపెనీ సొంత దేశమైన చైనాలోనే ఈ జరిమానా కట్టాల్సి రావడం విచారకరం.
తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లో పాతుకుపోయిన టెక్ దిగ్గజం షావోమీ ఆ తర్వాత ఇతర ఉత్పత్తులనూ తీసుకొచ్చింది. టీవీలు, ల్యాప్ టాప్ లు, ఆడియో ఉత్పత్తులు.
షావోమీ సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. Xiaomi 11i Hypercharge పేరుతో భారత మార్కెట్లో వస్తోంది.. వచ్చే ఏడాది 2022లో భారత మార్కెట్లో జనవరి 6న లాంచ్ కానుంది.
కొత్త ఏడాది 2022 రాబోతోంది. మార్కెట్లలో కూడా ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ Redmi India నుంచి భారత మార్కెట్లలోకి (Redmi Note 10S) స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది. 8GB RAM పవర్ఫుల్ స్టోరేజీతో తీసుకొచ్చింది.
షావోమీ సబ్బ్రాండ్ రెడ్మీ నుంచి Note 11 సిరీస్ వచ్చేసింది. ఫీచర్లు అదుర్స్.. రెడ్ మి నోట్ 11 సిరీస్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.
కరోనా కాలం నుంచే చైనాకు సంబంధించిన ప్రతీ విషయంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది.
దీపావళి పండుగ వచ్చేస్తోంది. పండుగ సమయంలో కొత్త వస్తువులు కొనడం కామన్. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతాయి. దీన్ని క్యాష్ చేసుకు