Home » XIAOMI
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ మళ్లీ తిరిగి వస్తోంది. ఇటీవల, సంస్థ CEO ఒక కొత్త ఎమోషనల్ వీడియో ద్వారా ఈ విషయం గురించి వెల్లడించారు. భారతీయ మార్కెట్లోకి తిరిగి వస్తున్నానని మైక్రోమాక్స్ సీఈఓ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ఈ క్రమంలో
యావత్ దేశం దసరా పండుగను ఫుల్ జోష్గా జరుపుకునేందుకు రెడీ అయిపోయింది. మరి దాని కోసం నెం.1 స్మార్ట్ ఫోణ్ రెడ్ మీ కూడా రెడీ అంటుంది. దసరా.. దీపావళి కానుకగా రెడ్ మీ ప్రొడక్ట్లపై ఆకట్టుకునేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అక్టోబర్ 16న ప్రారంభమైన �
శామ్సంగ్, వివో, రియల్మే వంటి సంస్థలు 15 వేల రూపాయల బడ్జెట్లో ఒకటి నుండి ఒక గొప్ప ఫోన్లను అందిస్తున్నాయి. అటువంటి బడ్జెట్లో ఏ టాప్ ఫైన్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఎక్కువ ఫీచర్లతో తక్కువ బడ్జెట్లో మంచి స్మార్�
భారతదేశంలో రెడ్ మీ 9 ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అయిపోయింది. రెడ్ మీ 9 ఫోన్ ను ఇండియాలో 2020, ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఎంఐ.కాం.వెబ్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంచనున్నారు. వెనుక వైపు నాలుగు కెమెరాలు ఉండడం విశేషం. 5,020mAh battery ఉంది. ఆండ్రాయి
అమెరికా మరియు చైనా మధ్య సాంకేతిక ప్రచ్ఛన్న యుద్ధం(technology cold war)సృష్టించిన ఉల్లంఘనలో అడుగుపెట్టాలని భారతదేశలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అనుకుంటున్నాడు. అంబానీకి జియోలో పెట్టుబడుల రూపంలో మూడవ వంతు డబ్బు ఇచ్చిన రెండు సిలికాన�
డ్రాగన్ ఆగడాలకు భారత్ ముక్కుతాడు వేసింది. చైనాకు అతిపెద్ద ఆన్ లైన్ మార్కెట్ అయిన ఇండియా చైనీస్ యాప్స్ వినియోగంపై బ్లాక్ చేసింది. లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనతో భారతదేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ప్రతిఒక్కర
రెడ్మి 9 సిరీస్ కొత్త స్మార్ట్ఫోన్ల గురించి చాలా వార్తలు వచ్చాయి. అదే సమయంలో, సుదీర్ఘ నిరీక్షణ తరువాత, కంపెనీ ఈ సిరీస్లో రెడ్మి 9ఎ మరియు రెడ్మి 9సి అనే రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం మలేషియాలో లాంచ్
ఇదంతా స్మార్ట్ ఫోన్ యుగం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఫీచర్ ఫోన్లకు పరిమితమైన ప్రపంచ దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్.. స్మార్ట్ ఫోన్ల రాకతో మొబైల్ మార్కెట్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి స్మా�
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మొదలైంది. బిగ్ బ్రాండ్ మొబైల్స్ అన్నీ సేల్ కు సిద్ధమయ్యాయి. యాపిల్, వన్ ప్లస్, జియోమీలు భారీ తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి. Vivo U20 మొబైల్కు రూ.2వేలతో మొదలుకొని iPhone XR రూ.7వేల వరకూ డిస్కౌంట్లు వర్తిస్తున్నాయి. ఈ సేల్ లో
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో మళ్లీ వచ్చేసింది. మరోసారి భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. రిప్లబిక్ డే ని పురస్కరించుకుని స్పెషల్ సేల్స్ చేపట్టింది. జనవరి