Home » XIAOMI
చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి రిలీజ్ అయిన Redmi Note 8 స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వెబ్సైట్లో మంగళవారం (నవంబర్ 5, 2019) మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారుల
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ నుంచి భారీ కెమెరాతో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా 108 పెంటా మెగా ఫిక్సల్స్ కెమెరాతో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అదే.. Mi Note 10. ఈ మోడల్ ఫోన్ ఫీచర్లకు సంబంధిం�
చైనా కంపెనీ జియోమీ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకుంది. జియోమీ ఉత్పత్తులు భారీగా అమ్ముడుపోయాయి. జస్ట్ 7 రోజుల్లో 53 లక్షల అమ్మకాలు జరిగాయి. ఇందులో ఎక్కువగా
చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ నుంచి ఇండియా మార్కెట్లలో బుధవారం (సెప్టెంబర్ 25, 2019)మధ్యాహ్నం 12 గంటలకు కొత్త మోడల్ లాంచ్ అయింది. రెడ్ మి ఎ-సిరీస్, రెడ్ మి 7Aతో సక్సెస్ సాధించిన రెడ్ మి బ్రాండ్.. మరో కొత్త మోడల్ Redmi 8A స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసిం�
చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ Mi ఎలక్ట్రానిక్ స్కూటర్ (M365) యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. భద్రతపరమైన లోపాల కారణంగా 10వేల ఎంఐ ఎలక్ట్రానిక్ స్కూటర్లను రీకాల్ చేస్తోంది.
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ సూపర్ సేల్ ప్రకటించింది. Mi A3 సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ పై ఆగస్టు 31 వరకు ఓపెన్ సేల్ ఆఫర్ చేస్తోంది. తమ అధికారిక ట్విట్టర్ వేదికగా షావోమీ వెల్లడించింది.
చైనా అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ ఇండియాలో లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. ఇప్పటివరకూ దేశంలో స్మార్ట్ ఫోన్లతో ఆకట్టుకున్న షియోమీ కంపెనీ తమ వినియోగదారులకు లోన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. పదివేలు కాదు.. యాభైవేలు కాదు.. ఏకంగా రూ. ల
చైనా ఫోన్లు ఫుల్ ఫీచర్స్ – తక్కువ ధర. చైనా టీవీలదీ అదే ట్రెండ్. మొన్నటికిమొన్న వాషింగ్ మెషీన్స్.. ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా ఈ కాలంలో షియోమీ(MI) ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు లేటెస్టుగా షియోమీ కంపెనీ ఎలక్ట్రిక్ బైస్కిల్స్ (సైకిళ్లు) తీసుకువస్�
సమ్మర్ సీజన్ లో స్మార్ట్ ఫోన్ల సేల్ సందడి జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే హెచ్ఎండీ గ్లోబల్ నోకియా, సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ సహా పలు మొబైల్ కంపెనీలు తమ కొత్త ప్రొడక్ట్ లను అదిరిపోయే ఫీచర్లతో భారత మార్కెట్లలోకి విడుదల చేశాయి.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోమీ డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి అడుగుపెట్టింది.