Home » XIAOMI
జియోమీ తన సబ్ బ్రాండ్ రెడ్మీ ని ఇండియాలో విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీ తెస్తోంది. త్వరలోనే స్మార్ట్ టీవీ మోడల్స్ను లాంచ్ చేయనున్నట్టు జియోమీ ప్రకటిం
చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తొలిసారి ‘వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్’ పేరిట స్మార్ట్ గ్లాసెస్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
రెడ్మీ నోట్ 10 ధరను జియోమీ కంపెనీ అమాంతం పెంచేసింది. జియోమీ పెంచిన మరుసటిరోజే.. ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ కూడా ధరలలో మార్పు తీసుకొచ్చి...
చైనా యాప్లను ఇండియా నిషేధించింది. అయినప్పటికీ డ్రాగన్ చైనా తన బుద్ధిని మార్చుకున్నట్టు లేదు. ఇప్పటికీ గుట్టుగా చైనా యాప్స్ ఇండియాలో ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
చైనా స్మార్ట్ ఫోన్ లో దిగ్గజ కంపెనీగా పేరొందిన షావోమీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్ లో టాప్ పొజిషిన్ లో నిలిచింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలతో మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకుంది.
చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. సౌండ్ టెక్నాలజీని రివీల్ చేసింది. ఇటీవలే దీనికి సంబంధించి పేటెంట్ హక్కుల కోసం దాఖలు చేసినట్టు సమాచారం. గత దశాబ్ద కాలంలో స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలో అగ్రాగామిగా నిలిచిన ష�
షియోమి 200W హైపర్ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. 4,000mAh బ్యాటరీని 8 నిమిషాల్లోపు పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.
Xiaomi might launch smartphone with 200W charging: సాధారణంగా మొబైల్ ఫోన్ ఫుల్ గా ఛార్జ్ కావాలంటే ఛార్జర్ను బట్టి అరగంట నుంచి దాదాపు రెండు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటే అంతకన్నా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్�
Xiaomi flagship Mi-11 Snapdragon 888 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. షియోమీ Mi 11 స్మార్ట్ ఫోన్ను ఇటీవలే చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో
Xiaomi Redmi 9 Power: రెడ్మీ9 పవర్, జియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ బ్రాండ్ కు చెందిన కొత్త బడ్జెట్ ఫోన్.. కొవిడ్ సమయంలో సరిగ్గా సరిపోయే ఫోన్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు స్ప్లాష్ రెసిస్టెంట్ డిజైన్ తో వైడ్ వైన్ ఎల్1 సర్టిఫైడ్ డిస్ ప్లే, క్యాపబుల్ ప్రోసెసర్. ఇ