Home » Yadadri Lakshmi Narasimha Swamy temple
Yadadri : భక్తులు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హుండీలో కానుకలు వేస్తున్నారు.
గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు దర్శించుకున్నారని.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఏప్రిల్ 25న తిరి
లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సర్వేషామేకాదశి పర్వదినం సందర్భంగా...లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.6,70,744 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు.
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Yadadri Temple : తుది దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయ పనులు పూర్తికాగా.. తుది దశ పనుల్లో భాగంగా ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు. ప్రధానాలయం పక్కనే నిర్మిస్తున్న శివాలయం, పుష్కరిణ