Home » Yadadri Latest News
గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు దర్శించుకున్నారని.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి యాదాద్రికి రానున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.