yadiyurappa

    కేరళలో రాష్ట్రపతి పాలన పెట్టాలంట!….యడియూరప్ప సన్నిహితురాలు డిమాండ్

    February 23, 2020 / 04:07 PM IST

    కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలని కర్నాటక సీఎం యడియూరప్ప సన్నిహితురాలు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. కేరళ ఓ ఉగ్ర శిబిరంలా మారిందని ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF) మార్కు ఉన్న 14 లైవ్ బుల్లెట్లు కేరళలో లభించడ

    “పాకిస్తాన్ జిందాబాద్” వ్యాఖ్యలు చేసిన యువతికి నక్సల్స్ తో సంబంధాలు

    February 21, 2020 / 09:39 AM IST

    కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంట

    రాజకీయ విబేధాలు మరిచి…హాస్పిటల్ లో సిద్దూని పరామర్శించిన యడియూరప్ప

    December 12, 2019 / 04:42 PM IST

    రాజకీయ వేబేధాలు మరిచి ఛాతీ నొప్పితో బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యను పరామర్శించారు సీఎం యడియూరప్ప. యడియూరప్ప వెంట మంత్రులు ఈశ్వరప్ప,బసవరాజ బోమ్మైతో పాటు మరికొందరు ఉన్నారు. సిద్దరామయ్య ఆర�

    బీజేపీలో చేరిన 15మంది కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు

    November 14, 2019 / 06:27 AM IST

    కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమై,పార్టీ విప్ ను ఉల్లంఘించారంటూ అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది ఇవాళ(నవంబర్-14,2019)బెంగళూరులో కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో బీ�

    కన్నడ భాషే ముఖ్యం : షా హిందీ వ్యాఖ్యలపై యడియూరప్ప ఫైర్

    September 16, 2019 / 01:07 PM IST

    సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన వివిధ  రాజకీయ పార్టీల నేతలు అమిత్‌ షా వ్యాఖ్�

    కర్ణాటకలో సీఎం జగన్ ఎఫెక్ట్…యడియూరప్ప నిర్ణయంపై విపక్షాలు సీరియస్

    August 27, 2019 / 07:22 AM IST

    కర్ణాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. యడియూరప్ప కేబినెట్‌లోని 17మంది మంత్రులకు మంత్రులకు ఎట్టకేలకు శాఖలు లభించాయి. ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు సోమవారం సాయం ఆయన చేసిన ప్రకటనపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. కర్ణాటక

    కర్ణాటక కొత్త బీజేపీ చీఫ్ గా నళిన్ కుమార్

    August 27, 2019 / 06:30 AM IST

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నలిన్ కుమార్ కతీల్ నియమితులయ్యారు. 2009 నుంచి దక్షిణ కన్నడ నియోజకవర్గం నుంచి నలిన్ కుమార్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  సీఎం కాకముందు ఆ బాధ్యతలను యడియూరప్ప నిర్వహించిన విషయం తెలిసిందే. కొత్తగా  రా�

10TV Telugu News