Home » Yanamala
యనమల కుటుంబంలో తారా స్థాయికి చేరిన విభేదాలు
ఏపీలో లోకల్ పోరుకు రంగం సిద్ధమైంది.. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కానుంది. దీంతో టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఐదుగురు న�
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు సరైన సలహాలిచ్చే వారు కావాలంటున్నారు. ఒకానొక దశలో దేశ ప్రధాని రేసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మంచి సలహాలిచ్చే వారి కోసం చూడడం విడ్డూరమే. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో దేవెగౌడ తర్వాత చంద్రబ�
ఏపీ శాసన మండలి రద్దు కావడానికి చాలా సంవత్సరాలు పడుతుందని..అప్పటి వరకు కౌన్సిల్ ఉంటుందని, సెలెక్ట్ కమిటీ మాత్రం రద్దు కాదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల వ్యాఖ్యానించారు. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మండలి రద్దు�
ఎక్కడి నుంచైనా పరిపాలించొచ్చని అంటున్నారు..కదా..అయితే.. ఇడుపులపాయ నుంచి పాలించండి అంటూ సెటైర్స్ వేశారు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ యనమల. అక్కడ బంకర్లలో కూర్చొని..ఫోన్లో మాట్లాడుకోవచ్చు..చక్కగా డబ్బులు లెక్కించుకోవచ్చు..అంటూ తీవ్ర వ
ఏపీ శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం 2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్�
రాజధాని అమరావతికి భూములిచ్చి రైతుల్ని సీఎం జగన్ అండ్ గ్యాంగ్ దొంగలుగా చూస్తున్నారనీ..రైతుల్ని అవమానపరుస్తున్నారనీ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. కేబినెట్ మీటింగ్ పేరుతో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోను అప్రకటిత ఎమర్జన్సీని
ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన కామెంట్స్ హాట్ హాట్ పుట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ దీనిని వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది..అథోగతి పాలు చేస్తున్నారని, జాబ్స్ ఎలా వస్తాయి ? ఉపాధి ఎలా వస్తుంది ? ఇన్వెస్ట్ మెం�
సమగ్ర ఆర్థిక నిర్వాహణ వ్యవస్థ (CFMS) పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కీలకమైన బిల్లులను పెండింగ్లో ఉంచి తమకు నచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత కింద బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏపీ సీఎస్ ఆగ్రహం వ్యక్తం చ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వర్సెస్ అధికార పార్టీ లాగా నడుస్తోంది. వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పునేఠాను బదిలీ చేసిన ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్గా నియమించింది. అప్పటి