Home » Yashwant Sinha
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన టీ. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. బేగంపేట ఎయిర్ పోర్టులో యశ్వంత్ సిన్హాను కలవటానికి వెళ్లిన వీహెచ్ పై పీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే �
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్లో పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు CM కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఆయన రాకకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ తో �
న్యాయవాదిగా, ఐఏఎస్ గా సేవలు అందించిన యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని కేసీఆర్ తెలిపారు. అటువంటి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు,
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు స్వాగచతం చెపుతారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో ప్రచార నిమిత్తం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ అధిష్టానం ఏర్�
2004లో సుమారు 18ఏళ్ల క్రితం హైదరాబాద్ లో మొదటిసారి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో యశ్వంత్ సిన్హా పాల్గొన్నారు. నాటి ప్రధాని వాజ్ పేయీ నేతృత్వంలోని విదేశాంగ మంత్రిగా ఉంటూ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. నేడు ఎన్డీయేతర విపక�
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో ప్రచార నిమిత్తం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ అధిష్టానం �
విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు హైదరాబాద్ రానున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రేపు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా జులై 2న హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. యశ్వంత్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్న విష�
ప్రస్తుతం 72 మంది అభ్యర్థులకు చెందిన 85 అప్లికేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ అధికారుల సమాచారం ప్రకారం ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల కోసం 115 నామినేషన్లు వచ్చాయి. అయితే, వాటిలో 28 నామినేషన్లను అధికారులు తిరస్కరించ�