Home » Yashwant Sinha
రాష్ట్రపతి అభ్యర్థిగా సిన్హా నామినేషన్
బీజేపీది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే స్వభావం అంటూ మరోసారి బీజేపీ (కేంద్ర ప్రభుత్వం)పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కేసీఆర్ బొమ్మ పెట్టుకోకపోతే తెలంగాణలో నడవలేని స్థితిలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.క�
లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్రెడ్డి, సురేశ్రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, ప్రభాకర్రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. వీరంతా ఇవాళ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో టీఆర్
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. ఆ తర్వాత 12 గంటల 15 నిమిషాలకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా అందజేయనున్నారు.
ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (84) కు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించింది.
పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో సమావేశమైన 18 ప్రతిపక్షాల పార్టీల నాయకులు యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.
బీజేపీయేతర అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ ఒకే చెప్పారు. మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాకు గులాబీ పార్టీ మద్దతు ప్రకటించింది. సీఎం కేసీఆర్ తో ఫోన్ లో శరద్ పవార్ మాట్లాడారు. కేసీఆర్...యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా స్పం�
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేడు ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం శరద్ పవార్ నివాసంలో ప్రతిపక్ష నేతలు సమావేశంలో అయ్యారు. ఈ చర్చల్లో ప్రతిపక్షాల ఉమ్మడి
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల కొరత కూడా దేశాన్ని వేధిస్తోంది.
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ శనివారం(మార్చి-13,2021)తృణముల్ కాంగ్రెస్ లో చేరిన మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా..వాజ్ పేయి ప్రభుత్వంలో మమతతో కలిసి పని చేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.