Home » Yasoda Hospital
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయ్యింది.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
యశోధ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. డాక్టర్ ఎం.వి.రావు నేతృత్వంలోని వైద్యబృందం ఆధ్వర్యంలోకి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గరుండి కేసీఆర్ కు వైద్య పరీక్షలను కేటీఆర్ చేయిస్తున్నారు.
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్ధితి విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు.