Home » YCP bus yatra
ఇలా ముగ్గురు హేమాహేమీ నేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు 20 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది.
బుధవారం నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్ర జరగనుంది.
రెండో విడత బస్సు యాత్ర 175 నియోజకవర్గాల్లో సాగనుందని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
చంద్రబాబు ఒక అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అబద్దానికి, మోసానికి చెక్ పెట్టింది జగనే అని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి ఇచ్చాపురంకు బస్సు యాత్రలో ఉత్తరాంధ్రా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్ లు బయలు దేరనున్నారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..26 నుంచి 175 నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామని తెలిపారు.
వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్ర రెండవ రోజు శుక్రవారం కొనసాగనుంది. విశాఖ పట్టణం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు పాత గాజువాక వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు యాత్రను ప్రారంభించనున్నారు.
సామాజిక న్యాయ భేరి మోగించిన వైసీపీ