-
Home » YCP bus yatra
YCP bus yatra
ఒకవైపు జగన్.. మరోవైపు చంద్రబాబు, పవన్.. ఒకేసారి ఎన్నికల ప్రచార బరిలోకి అగ్రనేతలు
March 22, 2024 / 12:37 AM ISTఇలా ముగ్గురు హేమాహేమీ నేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక జనంలోకి జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం.. యాత్రల పూర్తి వివరాలు
March 21, 2024 / 07:23 PM ISTఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు 20 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది.
వైసీపీ రెండో విడత సామజిక సాధికార బస్సు యాత్ర
November 15, 2023 / 01:49 PM ISTబుధవారం నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్ర జరగనుంది.
ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీదే గెలుపు : వైవీ సుబ్బారెడ్డి
November 15, 2023 / 11:59 AM ISTరెండో విడత బస్సు యాత్ర 175 నియోజకవర్గాల్లో సాగనుందని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ : ఏపీ మంత్రులు
November 4, 2023 / 07:09 PM ISTచంద్రబాబు ఒక అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అబద్దానికి, మోసానికి చెక్ పెట్టింది జగనే అని పేర్కొన్నారు.
నేడు వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర.. ఇచ్చాపురం బస్టాండ్ లో బహిరంగ సభ
October 26, 2023 / 08:14 AM ISTశ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి ఇచ్చాపురంకు బస్సు యాత్రలో ఉత్తరాంధ్రా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్ లు బయలు దేరనున్నారు.
వైసీపీ సామాజిక న్యాయ బస్సు యాత్ర.. మొదటి విడత షెడ్యూల్ విడుదల
October 22, 2023 / 03:38 PM ISTప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
లోకేష్ అమిత్ షా కలిస్తే మాకేంటి,అమితాబ్ బచ్చన్ను కలిస్తే మాకేంటి : బొత్స సత్యనారాయణ
October 13, 2023 / 03:21 PM ISTఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..26 నుంచి 175 నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామని…
Ycp bus yatra: రెండోరోజు వైసీపీ నేతల సామాజిక న్యాయభేరి యాత్ర .. ఏ సమయంలో ఎక్కడికి చేరుతుందంటే..
May 27, 2022 / 10:29 AM ISTవైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్ర రెండవ రోజు శుక్రవారం కొనసాగనుంది. విశాఖ పట్టణం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు పాత గాజువాక వైఎస్ ఆర్ విగ్రహానికి…
సామాజిక న్యాయ భేరి మోగించిన వైసీపీ
May 26, 2022 / 12:35 PM ISTసామాజిక న్యాయ భేరి మోగించిన వైసీపీ