Home » ycp candidate sudha
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను నిలబెడుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. బద్వేల్ గెలుపు బాధ్యత సమావేశానికి వచ్చిన అందరిపై ఉందన్నారు.
బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ స్థానం నుంచి వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులు పోటీలో ఉండనున్నారు.