Home » YCP Leader Vijayasai Reddy
అమ్మ ఒడి దండగ అని రాళ్లు విసిరిన వ్యక్తి లోకేష్ అని విమర్శించారు. వాళ్ల చదువుల గురించి లోకేష్ కు కొంచెం అయినా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారారని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా ఇప్పుడు టీడీపీ సేవలో తరిస్తోందని ఎద్దేవా చేశారు.