Home » YCP leader YV Subbareddy
రెండో విడత బస్సు యాత్ర 175 నియోజకవర్గాల్లో సాగనుందని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
చంద్రబాబు హయాంలో ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదయ్యాయో అటువంటి ఓట్లనే గుర్తించి ప్రస్తుతం తమ ప్రభుత్వం తొలగిస్తోందని తెలిపారు. ఈ దొంగ ఓట్లు తొలగిస్తే ఎక్కడ తన బలం పడిపోతుందోనన్న భయంలో చంద్రబాబు ఉన్నాడని పేర్కొన్నారు.
ఎవరో రాసిన స్క్రిప్టు చదువుతు వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్లపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోం.