Home » YCP MP
ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కేసులో కీలక సూత్రధారులుగా భావించిన వారికి నోటీసులు ఇచ్చి వరుసగా విచారణకు పిలుస్తున్నారు.
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో నియోజక వర్గాల సంఖ్య 44కి పెరగనుందని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు.
మా కార్యకర్తలను పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారని ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీకి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపించారు.
నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీలో మద్యం అమ్మకాలపై కొన్నిరోజులుగా పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలో ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఉగ్రవాదం కన్నా మద్యం ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు.
సీబీఐ తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అవినాష్పై ఎలాంటి చర్యలు తీ�
సీబీఐ అధికారులు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని కోర్టును కోరారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా అవినాష్ శుక్రవారం ఉదయం సీబీఐ ఎదుట హాజరయ్యారు.
శ్రీలంక పరిస్థితులపై ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ, తెలంగాణ అప్పులపై ఆసక్తికర చర్చ జరిగింది.