Home » YCP MP Vijaya Sai Reddy
నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిలో వైసీపీ వాళ్లయినా, ఇతర పార్టీల వాళ్లయినా వదిలి పెట్టేది లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి ప్రభుత్వం నిధులు విత్డ్రా చేసిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో.. ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన సుమారు గంటపాటు మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనను టీం బి..టీడీపీకి దత్తపుత్రుడు..డీఎన్ఏ..అంటూ విమర్శలు చేసే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయారని..అంటూ కామెంట్స్ చేస్తున్నారని..కానీ..అంబేద్కర్..క�