Home » YCP
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషిస్తూ ఇండియా టుడే ఆజ్ తక్ వెల్లడించిన ఫలితాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు సంబంధించిన అంచనాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.
వైఎస్ షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం అనేది మీకు నచ్చకపోవచ్చు. అందుకని కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లబోసుకుంటున్నారేమో?
గతంలో ఎప్పుడూ లేనట్లు రెండు ప్రధాన పార్టీలూ ఈసారి యాదవ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే వ్యూహాలు రచిస్తుండటం ఆసక్తి రేపుతోంది.
రుణమాఫీ చేస్తాను అంటే అధికారంలోకి వచ్చే వాళ్లం. కానీ అలా చెయ్యలేదు. చంద్రబాబు కూడా రుణమాఫీ చేయలేదు.
నగరికి నలుగురు ఎమ్మెల్యేలు. వాటాలు వేసుకుని దోచుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. దొంగ ఓట్లు సృష్టించి, ఎర్రచందనం బాగా రవాణ చేస్తాడు కాబట్టి ఒంగోలుకు ప్రమోషన్ ఇచ్చారు.
జగన్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ఓటమి అర్థమైంది. రాత్రుళ్లు ఆయనకు నిద్ర రావడం లేదు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
మరోవైపు ఎల్లుండి మధ్యాహ్నం అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి ఎంతగా సర్దిచెబుతున్నా స్థానిక వైసీపీ నేతల తీరు మారడం లేదు. హిందూపురంలో గ్రూప్ రాజకీయాలతో వైసీపీ అధిష్ఠానం సతమతం అవుతోంది.
గతంలో ఇలా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలవడం.. ఇక్కడ సామాజిక వర్గ ప్రాబల్యానికి నిదర్శనంగా చెబుతున్నారు పరిశీలకులు.