Home » YCP
కొన్ని స్థానాల్లో మాత్రం తలనొప్పి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏడు ఎంపీ స్థానాలు వైసీపీ అధినాయకత్వానికి పరీక్షగా మారినట్లు సమాచారం.
వైసీపీలో తీవ్ర ఉత్కంఠ రేపిన 5వ జాబితా ఎట్టకేలకు వచ్చేసింది.
34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.
మంత్రి బొత్స సత్యనారాయణ 5వ లిస్ట్ ను విడుదల చేశారు. పలు మార్పులు చేర్పులు చేసింది వైసీపీ అధినాయకత్వం.
ఒకరకంగా ఆయన ఆంజనేయుడి లాంటివాడు. జగన్ చూసి రమ్మంటే.. చేసిరాగల నేర్పరి చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఎక్కడా బయటపడరు.., హడావిడి చేయరు.. పనిమాత్రం చక్కబెట్టగలరని.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి పనితీరు గురించి బాగా తెలిసినవారు చెబుతుంటారు...
మాజీమంత్రి రావెల కిశోర్ బాబు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
జగన్ చేస్తున్న మాహా యజ్ఞంలో నేను భాగస్వామ్యం అవుతాను. జగన్ ఏ బాధ్యత ఇస్తే అది తీసుకుని కష్టపడి పని చేస్తా.
దీంతో అక్కడ బాలసాని కిరణ్ ను తప్పించి ఆయన స్థానంలో రావెల్ కిశోర్ బాబును ప్రత్తిపాడు ఇంఛార్జ్ గా నియమించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
గల్లా జయదేవ్ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల్లా నిర్ణయంపై మరింత ఎక్కువ చర్చ జరుగుతోంది.
మార్పు మంచిదే అంటున్న ఆ ఇద్దరు ఎవరు? మార్పుతో రాజకీయ కూర్పు ఎలా మారింది..?