Home » YCP
విజయనగరం నియోజకవర్గం తొలి సమన్వయకర్తగా అవనాపు విజయ్ పని చేశారు. కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారాయన.
సీఎం జగన్ ఎన్నికల హామీలో పింఛన్ల పెంపు ప్రధానమైనది. ఇప్పుడు మూడు వేల రూపాయలు చేయడంతో ఎన్నికల హామీని నెరవేర్చినట్లైంది. గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ మొత్తం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనని.. తాము ఈ మొత్తాన్ని మూడు వేల రూపాయలు చే�
అసమ్మతి రాజకీయాలకు భిన్నంగా.. న్యూఇయర్ సెలబ్రేషన్స్లో తమ సత్తా ఏంటో చూపాలని నిర్ణయించుకుని అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు.
నూతన సంవత్సరం వేళ గుంటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
టికెట్ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య ఏర్పడ్డ విబేధాలు బహిర్గతం అయ్యాయి. మరోపక్క విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు టికెట్ ఇస్తే తాము సహకరించబోము అని వైసీపీ సీనియర్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు.
జిల్లాలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి తప్ప మిగిలిన నాయకులు అందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు వస్తున్న సమాచారంతో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
ఒకవేళ మోదీ దీనిపై స్పందించి అన్ని కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని అడిగితే పవన్ తెల్లముఖం వేసుకుని చూస్తారంటూ ఎద్దేవా చేశారు.
వైసీపీకి మరో షాక్ తగిలింది
పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మికి టికెట్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల స్థానాలు మాత్రం మారలేదు.
మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్చారు.