Home » YCP
Ravichandra Reddy : వైసీపీ ఓటు బ్యాంకు చీల్చే కుట్ర జరుగుతోంది- రవిచంద్రా రెడ్డి సంచలన ఆరోపణలు
Tulasi Reddy : జగన్ ఓటు బ్యాంకు సగం మాదే- తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
2009లో బీజేపీ తరపున కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
ఇప్పటివరకు 38 స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేశారు జగన్. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 ఇంఛార్జిలను మార్చేశారు.
ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించిన వైసీపీ మరో జాబితా విడుదల చేసింది.
పలువురు సిట్టింగ్ లకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు.
రేపే ఢిల్లీకి వెళ్తున్నా. ఒకటి రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తా. కేసీఆర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడంలో వైఎస్ఆర్ టీపీ చాలా పెద్ద పాత్ర పోషించింది.
జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు వైసీపీని గెలిపిస్తాయి. వచ్చే ఎన్నికల్లో కొంతమందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాము.
వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. టీడీపీలో చేరే అంశంపై చంద్రబాబుతో చర్చించనున్నారు.
న్యూఇయర్ వేడుకల చాటున వాడీవేడి రాజకీయం, కాకినాడలో కాక