Home » YCP
పార్టీలో నాపై కుట్ర జరుగుతోంది అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని విజయవాడలో వైసీసీ-జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. జెండా దిమ్మె విషయంలో రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.
బ్రిటిషర్లు మీకంటే నయం
చంద్రబాబు కుప్పం పర్యటన లో ఉద్రిక్తత
జగన్కు తలనొప్పిగా మారిన హిందూపురం వైసీపీ పంచాయితీ
పోలవరం ప్రాజెక్ట్పై మాటల యుద్ధం
ప్రభుత్వాన్ని ఎలా నడపాలో... ఈ జనవాణి ద్వారా చెప్పబోతున్నాం
ఈ మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీని గట్టి పునాదుల మీద నిర్మించుకున్నామని తెలిపారు. 2009 సెప్టెంబర్ 2న నాన్న అనూహ్యంగా మరణించారని తెలిపారు. నాన్న మరణంతో 700 మంది చనిపోయారని పేర్కొన్నారు.
పీఎంఓ ప్రోటోకాల్ ఏమైంది? అచ్చెన్నాయుడు ఫైర్
పాత పగల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన కృష్ణా జిల్లా, మచిలీపట్నం, గారాల దిబ్బ గ్రామంలో జరిగింది. 20 రోజుల క్రితం గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు కత్తు�