Home » YCP
టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రజలు సమాధి కడతారని విమర్శించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ కార్యకర్తలు, నాయకులను నమ్మించడానికి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లా�
దేశంలో సామాజిక న్యాయంలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నారన్నారు బీసీ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ నామినేటెడ్ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెరిగిపోయిందని, బుల్డోజర్స్తో ఎత్తితే కానీ అవినీతి పోదని అభిప్రాయపడ్డారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు. రాబోయే రోజుల్లో బీజేపీ రోడ్మ్యాప్పై, రాష్ట్ర రాజకీయాలపై పార్టీలో చర్చించామని చెప్పారు
వైసీపీ మంత్రులు చేస్తున్న బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు మతిలేక మాట్లాడుతున్నారని విమర్శించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పచ్చని కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని, కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి జరిగిందన్నారు.
అంతటి వైసీపీ ప్రభంజనంలోనూ.. ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ తిరగలేకపోయింది. వచ్చే ఎన్నికల్లోనైనా.. ఆ సీటును దక్కించుకునేందుకు.. అధికార వైసీపీ ఇప్పటి నుంచే రిపేర్లు మొదలుపెట్టింది. దాని కోసం సరైనవ్యక్తితో చర్చించి.. టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టి.. తమ అ
విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో.. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు.. మధ్య ఆధిపత్యపోరునడుస్తోంది.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. మరి YCP తరపున పెద్దలసభకు వెళ్లేదెవరు? జగన్ ఎవరిని ఎంపిక చేస్తారు? ప్రీతి అదానీ,అడ్వకేట్ నిరంజన్ రెడ్డి,నటుడు అలీ,ఎమ్మెల్సీ ఇక్బాల్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఆ ఇద్దరు నేతల మధ్యా గ్యాప్ తగ్గిపోయిందా? అందుకే ఇద్దరు భేటీ అయ్యారా అనిపిస్తోంది.వారే సజ్జల, విజయసాయి రెడ్డిలు. వైసీపీలో హాట్ టాపిక్గా మారింది విజయసాయి రెడ్డి, సజ్జల భేటీ.
వైసీపీ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలే చేస్తుందని విమర్శించారు. తన బలహీనతను అధిగమించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక వైసీపీ ఉండదని జగన్ భయం పడుతున్నారని తెలిపారు.