Home » YCP
అనకాపల్లి-కరణం ధర్మశ్రీ అల్లూరి సీతారామరాజు-భాగ్యలక్ష్మీ, పార్వతీపురం-పుష్పశ్రీవాణి, విజయనగరం-శ్రీనివాసరావు, శ్రీకాకుళం-ధర్మాన కృష్ణదాస్, చిత్తూరు-భరత్ ను నియమించారు.
ఇళ్లల్లో కరెంటు లేకపోవడంతో కొందరు రైల్వే స్టేషన్, బస్టాండుల్లో పడుకుంటున్నారని పేర్కొన్నారు. పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని తెలిపారు.
ఆ పరిస్థితి రాదు.. రానివ్వం..!
2024లో మేం అధికారంలోకి వస్తాం.. అప్పటి వరకు బాగుండాలి కదా అని అన్నారు. 2024లో వైసీపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.
10మంది ప్రస్తుత మంత్రులకు రీజినల్ ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మంత్రులకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది.
చంద్రబాబు అనైతిక రాజకీయ వేత్తని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ఫోన్లను టాప్ చేశారని గుర్తు చేశారు.
ప్రజా సమస్యలు చెప్తున్నప్పుడు 200 కాకపోతే 2000 కేసులు పెట్టుకోండి.. ఏమీ చేయలేరని పేర్కొన్నారు. ఖబడ్దార్.. చట్టాన్ని కాపాడకుండా ఉల్లంఘిస్తే గౌతం సవాంగ్ ఏమయ్యాడో ఆలోచన చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.
అమరావతినే రాజధానిగా సాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 800వ రోజుకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్లోని గౌతమ్ రెడ్డి నివాసానికి తరలించారు.