Home » YCP
రేపో ఎల్లుండో రేషన్ బియ్యంలో విషం ఉందని, త్రాగే నీటిలో విషం ఉందని ప్రచారం చేస్తారని మండిపడ్డారు. టీడీపీలో బ్రోకర్లు అందరూ కలిసే ఈ బోగస్ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరి సమావేశం నిర్వహించారు. పటేల్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్యే ఆర్థర్ బయలుదేరారు.
ఎన్టీఆర్ ఫొటో రంగులకు.. టీడీపీకి సంబంధం ఏంటి? ఆనాడు ఎన్టీఆర్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. ఈ అంశంపై బహిరంగ చర్చకు కూడా సిద్ధం. బొమ్మలూరులో నా సొంత డబ్బుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నేనే ఏర్పాటు చేశా.
గడిచిన మూడేళ్ళుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్దపీట వేస్తున్న పార్టీగా.. ద్రౌపది ముర్ముకి మద్దతు తెలుపుతున్నామన్న వైసీపీ... నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, లోక్సభలో పార్టీ పక్ష నేత హాజరుకానున్నారు.
తనకు టీచర్ గా ఉద్యోగం రావడం ఆనందంగా ఉందన్నారు. టీచర్ కావాలన్న ఆశతో మూడు సార్లు డిఎస్పీ రాశానని తెలిపారు. మూడోసారి అర్హత సాధించానని పేర్కొన్నారు. తనకు సోషల్, ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టమన్నారు.
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గౌతం రెడ్డి (వైసీపీ), గత ఫిబ్రవరిలో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. వైసీపీ నుంచి దివంగత గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేని చంద్రబాబు, లోకేష్లు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. పదో తరగతి పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని రాజకీయం చేయడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రచారం చేసినా వైసీపీ ప్రభుత్వం వదిలి పెట్టటం లేదు. ప్రతిపక్ష నాయకుడు మొదలు ఎవరైనా సరే వారి మీద పోలీసు కేసులు పెడుతున్నారు.
వైఎస్పార్.. పాలనలో వై.. యువతకు ఉపాధి లేదు.. ఎస్.. శ్రామికులకు ఉన్న పని తీసేశారు.. ఆర్.. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏపీలోని ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మహానాడు సభలో శనివారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు.