-
Home » years
years
Queen Elizabeth:క్వీన్ ఎలిజబెత్ బ్రిటన్ గద్దెనెక్కి 70ఏళ్లు..దేశంలో ప్లాటినం జూబ్లీ వేడుకలు..తదుపరి రాణిగా కెమిల్లా
February 7, 2022 / 01:41 PM ISTబ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ బ్రిటన్ గద్దెనెక్కి 70ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా దేశంలో ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. బ్రిటన్ తదుపరి రాణిగా కెమిల్లాను ప్రకటించారు.
మరిచిపోలేని బహుమతి : ఆర్మీ డే వేడుకల్లో చిన్నారి
January 16, 2021 / 10:00 AM ISTఓ చిన్నారికి మరిచిపోలేని బహుమతి లభించింది. ఆర్మీని ప్రత్యక్షంగా కలుసుకోవాలని ఆ చిన్నారి కన్న కలలను ప్రధాన మంత్రి కార్యాలయం నెరవేర్చింది. ఆర్మీ ప్రత్యేక గౌరవం ప్రదర్శించడంతో చిన్నారి ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. ఆర్మీ డే,…
Farmers’ protest : ఢిల్లీ ఆందోళనల్లో వృద్ధులు..వీరి వయస్సు ఎంతో తెలుసా
December 26, 2020 / 08:00 PM ISTOver 90 years old farm protest Delhi : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎంతో మంది రైతన్నలు ఢిల్లీ…
భార్య, నలుగురు పిల్లలతో నాలుగేళ్లుగా టాయిలెట్లో నివాసం
July 25, 2020 / 11:57 PM ISTమధ్యప్రదేశ్ ఓ కుటుంబం బాత్రూంలో నివసించాల్సి వస్తుంది. పేదలకు గృహనిర్మాణం చేస్తామని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్ధానం చేస్తున్నా అమల్లోకి మాత్రం రావడం లేదని ఆ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే ఈ…
ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్ళ నుంచే కరోనా….చైనా నుంచి వైరస్ రాలేదంట
July 9, 2020 / 05:52 PM ISTప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గతేడాది చైనా లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచమంతా పాకిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వైరస్ చాల ఏళ్ళ నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉండి…
80వేల ఏళ్ల క్రితమే భారత్ లో మానవుల సంచారం
February 27, 2020 / 03:57 PM ISTభారతదేశంలో మానవ సంచారం ఎప్పుడు మొదలైందన్న దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు ఓ క్లారిటీకి వచ్చారు. దాదాపు 80 వేల ఏళ్ల క్రితమే.. సెంట్రల్ ఇండియాలో మానవులు సంచరించినట్లు అంచనాకు వచ్చారు.
బైటపడ్డ 8 వేల ఏళ్లనాటి సహజ ముత్యం
October 21, 2019 / 05:03 AM ISTముత్యం అంటే చూడ ముచ్చటగా ఉంటుంది. అదీ సహజసిద్ధమైన ముత్యం అయితే.. ఇంకెంత అద్భతంగా ఉంటుందో కదా..అటువంటి అత్యంత పురాతన అరుదైన ముత్యం బైటపడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతమైనదిగా గుర్తించారు నిపుణులు. ఈ…
డిజిటల్ విలేజేస్ : కృతిమ మేథ
February 2, 2019 / 02:44 AM ISTహైదరాబాద్ : లక్ష గ్రామాలు ఇక డిజిటల్ విలేజేస్గా తయారు కానున్నాయి. ఈ గ్రామాలను త్వరలోనే డిజిటల్గా మార్చివేస్తామని ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం…