Home » Yerragondapalem
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జరిగిన మండల పరిషత్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ సంచలన విజయం సాధించడంతో కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయట.
Chandrababu : అధికారంలోకి రాగానే భూకబ్జాలకు పాల్పడిన మంత్రి సురేశ్ పై విచారణ చేపడతామన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి వి
ప్రకాశం జిల్లాకు పాకిన ‘హిజాబ్’సెగ తాకింది..వికాశ్,చైతన్య స్కూళ్లలో హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్ధినులను స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది.
గ్రామాన్నే తాకట్టు పెట్టాలని స్కెచ్ వేశారు. పుల్లల చెరువు రెవెన్యూ కార్యాలయంలో తమ పలుకుబడిని ఉపయోగించారు. 2020లో 8.32 ఎకరాల భూమిని తమ పేరుపైకి...
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. యర్రగొండపాలెం పట్టణంలో ఈ ఘటన జరిగింది. మృతురాలి పేరు షేక్ జుబేదా(20).
ప్రకాశం : చంద్రబాబు పాలనలో రౌడీల రాజ్యం నడుస్తోందని వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఆయనకు విశ్వసనీయత ఉండదన్నారు. ప్రతి ప్రాజెక్టును జగన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు విజయమ్మ. చంద్రబాబు కట్టిన పోలవరం ప్రాజ