Home » Yogurt
నిత్యం ఒక కప్పు పాలను తాగడం వల్ల 280 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందుతుంది. అలాగే నారింజ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగటంతోపాటు ఇందులో కాల్షియం, విటమిన్ డి కూడా ఉంటాయి.
పెరుగుని ముఖానికి, మెడకు అప్లై చేసి గుండ్రంగా కింద నుంచి పైకి మర్దన చేయాలి. పదిహేను నిమిషాలు ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. రోజుమార్చి రోజు ఈ విధంగా చేయడం వల్ల ముఖ చర్మం మృదువుగా ఫ్రెష్గా కనిపిస్తుంది.
వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించటంతోపాటు, మానసిక ఆరోగ్యాన్ని పెరుగు తీసుకోవటం ద్వారా పొందవచ్చు.
పెరుగు, ఎండు ద్రాక్ష తీసుకోవటం వల్ల మలబద్ధక సమస్యను దూరం చేసుకోవచ్చు. శరీరంలో శక్తిని పెంచుకోవటానికి ఈ ఆహారం ఎంతో ఉపయోగపడుతుంది.
మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ పెరుగుని, మజ్జిగను వాడటం మంచిది. కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైనదిగా చెప్పవచ్చు.
పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్ణణ శక్తి లభిస్తుంది. ఎండ దెబ్బకు గురైన వారు, బాగా శారీరక శ్రమ, వ్యాయామం చేసి అలసిపోయిన వారు పెరుగు, చక్కెర కలుపుకుని తీసుకుంటే కోల్పోయిన శక్తి వెంటనే లభిస్తుంది.
గ్యాస్ సమస్యతో బాధపడేవారికి పెరుగు మంచిదని సూచిస్తుంటారు. అయితే బాగా పులిసిన పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకుంటే సమస్య మరింత ఝటిలం అయ్యే అవకాశాలే ఎక్కవ.
న్యూయార్క్ : పెరుగంటే ఆ పెద్దాయనకు ప్రాణం..పెరుగు కనిపిస్తే చాలు ఆగనే ఆగడు..గిన్నెల కొద్దీ తినేస్తాడు. ఈ ఆత్రంతతో ఆ తాత పెరుగనుకుని పెయింట్ తినేశాడు. అంతేకాకుండా అబ్బా..రోజు తినే పెరుగుకంటే ఇది చాలా బాగుంది..మింట్ ఫ్లేవర్ తో టేస్ట్ అద్దిరిప�