Home » youngsters
హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్లు రెచ్చి పోతున్నారు. మాట వినని వారిపై రోడ్లపై వెంటాడి దాడులు చేస్తున్నారు. చంద్రాయన్ గుట్టలతో రౌడీ షీటర్ల ఆగడాలు మరీ పెరిగిపోయాయి.
మంగళవారం బిల్లు చట్టంగా మారిన అనంతరం అసోసియేట్ హెల్త్ మినిస్టర్ అయేషా వెరాల్ మాట్లాడుతూ "ప్రభుత్వం చేసిన ఈ చట్టం వల్ల వేలాది మంది ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. అనేక రకాలైన ధూమపానం వల్ల కలిగే అనారోగ్యాలకు చికిత్స చేయవలసిన
ఏడేళ్ల క్రితం జరిగిన పరిచయం ఆమె జీవితాన్ని అగాథంలోకి నెట్టేసింది. ప్రేమ పేరుతో జరిగిన నయవంచన ఆ యువతిని అగాథంలోకి నెట్టింది. ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం ముగ్గురు నయవంచకులు ఆ అమ్మాయిని దగా చేశారు. ప్రేమ పేరుతో ఒకరు, పెళ్లి పేరుతో మరొకరు.. బ్లాక్
యువతకు ఫ్రీ వ్యాక్సిన్
చదువుకోవాల్సిన వయస్సు ఇది. పిల్లలకు ఆటలెంత ముఖ్యమో వారికి చదువు కూడా అంతే అవసరం. ఆహ్లాదకరైమన వాతావరణంలో చదువుకునేలా చిన్నారులను ప్రోత్సహించాలి. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి… అసలే కరోనా కాలం.. ఈ పరిస్థితుల్లో పిల్ల�
భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతిలో కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడడంతో రుయా ఆసుపత్రిలో చేరుతున్�
తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని కోల్పోయిన ఆ యువతీ యువకుల పెళ్లికి గ్రామస్థులే పెద్దలయ్యారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన సీమ మాసన్న-మణెమ్మ దంపతులకు లావణ్యతోపాటు చిన్న కూతురు ఉండేది. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పుల�
ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫిష్షింగ్ సైట్లు, ట్రాపింగ్ మెసేజ్లు పంపి లక్షల్లో లూటీ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. రూటు మార్చిన సైబర్ క్రిమనల్స్ టార్గెట్ అంతా చిన్నపిల్లలు, టీనేజ్ వాళ్లపైనే పెట్టారట. వాళ్లు అయితే ఎటువంటి నష్టం జరిగినా పె�