Home » Ys Jagan Mohan Reddy
Kinjarapu Atchannaidu : జగన్ను గెలిపించి ప్రజలు తప్పు చేశారు. రాష్ట్రానికి నాలుగేళ్లుగా శని పట్టుకుంది. వైసీపీ రాజకీయాలు చూసి టీడీపీ ఉంటుందా అని భయపడ్డాను. ఆందోళన చెందాను.
శరత్ బాబు మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు..
YS Jagan Mohan Reddy : పేదల తలరాతలు మార్చాలని అనుకున్నాం. వాళ్ల జీవితాలు మారే విధంగా వాళ్లకి అండగా నిలబడాలని చెప్పి అమరావతిలో 50వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి..
Kollu Ravindra : బందరు పోర్టు కాకుండా ఫిషింగ్ హార్బర్ లాగా చేయాలని చేస్తున్నారు. కేవలం నాలుగు బెర్త్ లు మాత్రమే నిర్మిస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి హడావుడిగా నిర్మిస్తున్నారు.
Karumuri Nageswara Rao : ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి అందుకుంటుందని చంద్రబాబు ఏనాడు అడగలేదు. ఎన్టీఆర్ బతికునప్పుడు వెన్నుపోటు పొడిచారు. చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు.
Matsyakara Bharosa : ఈ ఏడాది మొత్తం 1,23,519 మందిని అర్హులుగా గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.
ఓట్ల కోసం వైసీపీ ప్రభుత్వం డబ్బులు పంచడం లేదు. పేదల సంక్షేమంకోసం వివిధ పథకాల కింద నగదు జమ చేస్తున్నాం. కులం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం..
Jogi Ramesh : అందరినీ చంద్రబాబు దొడ్డిలో కట్టేస్తామంటే మోసం చేసినట్లు కాదా? 2024 లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఎమ్మెల్యేగా గెలవడం కోసం..
Pawan Kalyan : రైతులేమీ ఇసుక దోపిడీలు, వ్యాపారాలు చెయ్యడం లేదు. నష్టపోయిన రైతులను మంత్రులు ఆదుకోకుండా అనరాని మాటలు అంటున్నారు.
Kakani Govardhan Reddy : పవన్ కళ్యాణ్, చంద్రబాబులు పొలిటికల్ టూరిస్టులు. ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు మాటలు, సినిమాలు చేసుకునే పవన్ మాటలు మేం పట్టించుకోము.