Home » Ys Jagan
చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాల కోసం మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని తెలిపారు.
వైసీపీ సర్కారు చేసిన విధ్వంసం అంతాఇంతా కాదని చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాఫిక్గా మారిన సంగతి తెలిసిందే.
శ్రీవారి దర్శనానికి వెళ్తే వచ్చే మైలేజ్ ఎంత? ప్రస్తుత సిచ్యువేషన్లో తిరుమలకు వెళ్లడం బెటరా?
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న తర్వాత మీడియా ముందు మాట్లాడుతున్న వైసీపీ అధినేత, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్
దేవుడి దర్శనానికి వెళ్దామనుకుంటే అడ్డుకుంటున్నారని..
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని చెప్పారు.
శ్రీవారి లడ్డూ వివాదం వేళ జగన్ తిరుమల పర్యటన చేస్తాననడంతో దీనిపై హిందూ సంఘాలు, పలువురు నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.
తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, అన్నీ చట్ట ప్రకారం జరగాల్సిందేనని..
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమలలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.