Home » Ys Jagan
చేసేవే చెప్పాలి… చెప్పామంటే అమలు చేసి తీరాలి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు సీఎం జగన్.
అందుకు దీటుగా వైసీపీ మ్యానిఫెస్టో తీసుకువస్తోందని చర్చ జరుగుతోంది.
వైఎస్ జగన్కు.. 2019లో జనం తిరుగులేని మెజార్టీ ఇచ్చి పట్టం కట్టారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా
YS Jagan: సిద్ధం సభకు వచ్చిన సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.
ఎన్నికల దిశగా అధికార, విపక్షాలు రకరకాల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాలి.
Gudivada Amarnath: ఆ స్థానాలలో వైసీపీని గెలిపించి మళ్లీ జగన్ను సీఎం చేస్తానని అమర్నాథ్ చెప్పుకొచ్చారు.
Gudivada Amarnath: విశాఖను ఒక గ్లోబుల్ సిటీగా మర్చలనేది సీఎం ఆలోచన అని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.
టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 672 కి.మీ దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడం సువర్ణాక్షరాలతో లిఖించిదగ్గ రోజని అభివర్ణించారు సీఎం జగన్.
ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా విడుదల చేయడానికి వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.