Home » Ys Jagan
యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ కి హీరో జీవా కూడా వచ్చారు.
మద్యం దోపిడితో మనుషుల రక్తాలను పీల్చుతున్నారని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. నిన్న తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఆయన.. ఇవాళకూడా అనుచరులతో సమాశమై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. 730 హామీల్లో 21 శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ..
సొంత చెల్లెలు షర్మిలను తూలనాడే వారి వెన్ను తట్టి ఇంకా తిట్టించే వ్యక్తి జగన్ అని పవన్ కల్యాణ్ అన్నారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కూడా వచ్చారు.
మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని, సురేశ్ బాబు సమావేశమయ్యారు.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
గుంటూరు పార్లమెంట్ ఇన్చార్జ్గా కావటి మనోహర్ లేదా ఉమ్మారెడ్డి వెంకటరమణకు అవకాశం దక్కనుంది. మచిలీపట్నంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ను బరిలోకి..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ జలదీక్ష చేశారని, ఇప్పుడు ఏం అయ్యింది? అని షర్మిల అన్నారు.