Home » Ys Jagan
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎవరనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇద్దరి పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల అన్నారు.
అప్పటినుండి ఇప్పటివరకు తాను ఏపార్టీ నేతలతోనూ సంప్రదింపులు జరపలేదని తెలిపారు. అయితే, సర్వే చేస్తామని చెప్పి నెలరోజులవుతోందని, అధిష్ఠానం ఇంతవరకు తనను పిలిపించలేదని కృష్ణ చైతన్య అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో పోటీ తమ పార్టీకి, టీడీపీ, పవన్ కల్యాణ్కు చెందిన జనసేన మధ్యే ఉంటుందని ఆయన చెప్పారు. ఇక బీజేపీ ప్రభావం ఉండబోదని అన్నారు.
వైసీపీ ఇన్చార్జిల మార్పులు, చేర్పులకు సంబంధించి ఐదో జాబితా విడుదలకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది.
తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి మంత్రులు నారాయణ స్వామి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.
‘‘జగన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజు కొట్లాడారు.. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదు? అని అన్నారు.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యమమైనా చేశారా?’ అని షర్మిల నిలదీశారు.
ఆకాశాన్ని తాకేలా విజయవాడలో కొలువుదీరనున్నఅంబేద్కర్ విగ్రహం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది. అంతేకాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.
షర్మిల తనయుడి నిశ్చితార్థానికి జగన్ దంపతులు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మంచు మోహన్ బాబు, తదితర ప్రముఖులు హాజరయ్యారు.