Home » Ys Jagan
దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ వారసులు జగన్, షర్మిల గురువారం పతాక శీర్షికల్లో నిలిచారు. కేసీఆర్ను పరామర్శించేందుకు జగన్ హైదరాబాద్కు రాగా, కాంగ్రెస్లో చేరేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారు.
వైఎస్ షర్మిల వెంట కడపకు వచ్చిన తల్లి విజయమ్మ.. ఆ తర్వాత షర్మిలతో కలిసి జగన్ వద్దకు మాత్రం...
గత ఎన్నికల్లో సానుభూతితో జగన్ కు ఓట్లు పడ్డాయని చంద్రబాబు అన్నారు.
తనకు ఏదైనా జరిగితే జగన్, భారతీ, ఎంపీ అవినాశ్ రెడ్డిదే బాధ్యతని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ..
నకిలీ యాంటీబయాటిక్స్, హైపర్టెన్షన్, కొలెస్ట్రాల్ నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్టాక్ విలువ 26 లక్షలు ఉంటుందని తేల్చారు.
డిసెంబర్ 25న ఆర్జీవీ ఆఫీస్ వద్ద కొంతమంది వర్మ దిష్టి బొమ్మను దహనం చేస్తూ నిరసన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన పై..
వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ..
ప్రస్తుతం ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను రచించుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.
ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు నష్టపోయారని చంద్రబాబు అన్నారు. పంట నష్టాన్ని అంచనా వేయలేదని చెప్పారు.