Home » Ys Jagan
హైదరాబాద్లో ఉంటున్న కొందరు ఏపీ గురించి మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. నాన్ లోకల్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారని..
ఆర్జీవీ ‘వ్యూహం’ నవంబర్ రిలీజ్ కి అభ్యంతరం తెలిపిన సెన్సార్ బోర్డు ఇప్పుడు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. న్యూఇయర్ సెలబ్రేషన్స్లో రిలీజ్..
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ టచ్ లోకి వచ్చారనే వార్తలు ఏపీలో హీట్ పుట్టిస్తున్నాయి. గతంతో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి టచ్ లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది.
జగన్ ఇన్ చార్జ్ లను మార్చటంపై టీడీపీ నేతలు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీ ఇన్ చార్జ్ లను కాదు కదా..స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడినే మార్చినా వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవటం అసాధ్యం అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
అందుకే భౌతికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నారా రోహిత్ అన్నారు. చంద్రబాబుపై కక్షపూరితంగా...
తాజాగా హైదరాబాద్ దసపల్లా హోటల్ లో వ్యూహం(Vyooham) సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో ఆర్జీవీ మాట్లాడుతూ జగన్, చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తెస్తున్నాడు. వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు, శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు ఆర్జీవీ.
మీ ఇళ్లలో రెండు పెళ్లిళ్లు అవ్వలేదా? మీ కుటుంబంలో తగవులు లేవా? అని అన్నారు.
లండన్ లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా ఇక్కడున్న అధికారులు జగన్ కనుసన్నల్లోనే ఉంటారు. లండన్ లో ఉన్నాకాదా నా మీదకు రాదు అనుకుంటున్నాడు జగన్.
ఎడెక్స్తో దీనికి సంబంధించి ఇప్పటికే ఒప్పందం చేసుకుందని జగన్ తెలిపారు.