Home » Ys Jagan
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వేణుగోపాలకృష్ణ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అంటే 25 మంది ఎంపీలు కాదని, 5 కోట్ల మంది ప్రజలు అనే విషయాన్ని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. ఇప్పుడు వైసీపీ..
చంద్రబాబు దేశం విడిచి వెళ్లే వ్యక్తి కాదని డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఎప్పుడు విచారణకు పిలిచినా చంద్రబాబు హాజరవుతారని చెప్పారు.
AP Assembly Sessions: 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
లండన్ నుంచి సీఎం జగన్ తిరిగొచ్చారు. రేపు ఢిల్లీ వెళతారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఢిల్లీకి జగన్ పర్యటన ఉందనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో తమ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
జగన్ అంధకార ప్రదేశ్ అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చారని నారా లోకేశ్ చురకలు అంటించారు.
పేదల బతుకు మారే వరకు యుద్ధం
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేద దళిత విద్యార్థుల కోసం ఒక్క స్కూలూ నిర్మించిన దాఖలాలు లేవని లోకేశ్ అన్నారు.
కియా కార్ల పరిశ్రమను పరిశీలించారు. ఈ సందర్భంగానే సెల్ఫీ తీసుకున్నారు.