హైదరాబాద్‌లో జగన్, ఢిల్లీలో షర్మిల.. ఫొటోలు వైరల్

దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ వారసులు జగన్, షర్మిల గురువారం పతాక శీర్షికల్లో నిలిచారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు జగన్ హైదరాబాద్‌కు రాగా, కాంగ్రెస్‌లో చేరేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారు.

1/12Jagan-Sharmila
హైదరాబాద్‌లో జగన్, ఢిల్లీలో షర్మిల
2/12
3/12
కేసీఆర్ చెంత సీఎం జ‌గ‌న్, మిథున్‌రెడ్డి, తలశిల రఘురామ్‌, చెవిరెడ్డి, కేటీఆర్‌
4/12
కేసీఆర్‌ను ప‌రామ‌ర్శిస్తున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌
5/12
కేసీఆర్‌ను ప‌రామ‌ర్శిస్తున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌
6/12
కేసీఆర్‌కు పుష్ప‌గుచ్ఛం ఇస్తున్న వైఎస్ జ‌గ‌న్‌
7/12
కాంగ్రెస్ కండువాతో షర్మిలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఖర్గే
8/12
రాహుల్ గాంధీకి బొకే ఇస్తున్న వైఎస్ షర్మిల
9/12
కాంగ్రెస్ అగ్రనేతలతో వైఎస్ షర్మిల, అనిల్ కుమార్
10/12
కాంగ్రెస్ అగ్రనేతలతో వైఎస్ షర్మిల, అనిల్ కుమార్
11/12
సోనియా గాంధీతో వైఎస్ షర్మిల
12/12
సోనియా, రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల